Dr.Br అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదల

Dr. Br. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.  విద్యార్థులు/అభ్యర్థులు తమ యొక్క పరీక్ష ఫీజును గడువులోపు చెల్లించుకోవాలని అధికారులు తెలిపారు.
👉 ఏయే సెమిస్టర్లకు ఫీజు చెల్లించు కోవచ్చు అంటే..
డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్(1st Semester),
డిగ్రీ రెండవ సంవత్సరం థర్డ్ సెమిస్టర్(3rd Semester),
డిగ్రీ మూడవ సంవత్సరం(5th Semester)
పై మూడు సెమిస్టర్లు చదువుతున్న వారు లేదా పై మూడు సెమిస్టర్లలో బ్యాక్ లాగ్స్(గత పరీక్షలో ఫెయిల్ లేదా అబ్సెంట్ ఉన్నవారు) ఫీజి చెల్లించేందుకు అర్హులు.
👉 ఈ సంవత్సరం అనగా 2021లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్నవారు మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు.

గమనిక : 3rd, 5th సెమిస్టర్ ఫీజు చెల్లించాలంటే డిగ్రీ 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించి ఉండాలి. ఎవరైతే ట్యూషన్ ఫీజు చెల్లించి ఉంటారో వారు మాత్రమే పరీక్ష  ఫీజు చెల్లించేందుకు అర్హులు.

చివరి తేదీ : 20.03.2022
Dr.Br అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదల Dr.Br అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నోటిఫికేషన్ విడుదల Reviewed by Ashu Yadav on 10:55 AM Rating: 5

No comments:

Copy Right's By Manjunadha Online Service's. Powered by Blogger.